ఉండిలో SIR సర్వే చివరి దశకు, ఓటర్ల జాబితా అప్డేట్

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండల కేంద్రంలో గత నెల 15 నుంచి ప్రారంభమైన SIR సర్వే చివరి దశకు చేరుకుంది. సర్వే సిబ్బంది ఓటర్ల జాబితాను అప్డేట్ చేస్తున్నారు. అధికారులు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయడానికి సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. తుది గడువు ముగిసేలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వారు తెలిపారు. ఈ సర్వే ఉండిలో ముమ్మరంగా జరుగుతోంది.

సంబంధిత పోస్ట్