హాజరు కాని ముగ్గురు అధికారులపై చర్యలకు ఆదేశం

బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం చుండూరులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వాటిని సత్వరమే పరిష్కరించాలని సూచించారు. యోగాంధ్ర కార్యక్రమాలకు గైర్హాజరైన ముగ్గురు జిల్లా అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్