భూ సమస్యలకు పరిష్కారం.. 56 మందికి డినోటిఫికేషన్ పత్రాలు

నంద్యాల కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్‌లో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి 56 మంది రైతులకు దీర్ఘకాలిక భూ సమస్యలకు పరిష్కారం చూపుతూ డినోటిఫికేషన్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల, డోన్, బనగానపల్లె, ఆత్మకూరు మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారం దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగు.

సంబంధిత పోస్ట్