నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ. నందన్ శుక్రవారం దీప్తి నర్సింగ్ హోమ్ యజమానిని కలిసి, నగరపాలక సంస్థకు చెల్లించవలసిన ఆస్తి పన్నును వెంటనే చెల్లించాలని కోరారు. రెవెన్యూ బకాయిల చెల్లింపునకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ ఆఫీసర్ సమద్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ రవి, వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది.