నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 118 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఈ మేరకు ప్రజల నుంచి నుంచి తమ సమస్యలను అధికారులకు విన్నవించారు. వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.