నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం శనివారం నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటలకు జరగనుంది. సీఈఓ శ్రీధర్రెడ్డి శుక్రవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వివిధ శాఖల పనితీరుపై సమీక్ష జరగనుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరవుతారని, పలు ప్రజా సమస్యలపై ప్రతినిధులు చర్చించనున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్