NTR జిల్లాలో 21 బార్ల కేటాయింపు

ఆంధ్రప్రదేశ్ నూతన మద్యం పాలసీ 2025-28 ప్రకారం జిల్లాలో లాటరీ విధానంలో బార్ల కేటాయింపు అత్యంత పారదర్శకంగా జరిగిందని NTR జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావు తెలిపారు. కలెక్టర్ డా.జి.లక్ష్మీశ ప్రత్యక్ష పరిశీలనలో జరిగిన ఈ ప్రక్రియలో గతంలో మిగిలిన బార్లకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. తాజాగా 21 బార్లను లాటరీ ద్వారా కేటాయించినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్