కొమరోలు మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని రెడ్డిచెర్ల విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఈనెల 8వ తేదీ శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్