కొమరోలు మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో జనవరి 2వ తేదీ శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. మరమ్మత్తుల కారణంగా చింతలపల్లి పీడర్ పరిధిలోని వర్ధనపల్లి, గోహారపల్లి, కొత్తపల్లి, కూరాకువారిపల్లి, చింతలపల్లి, హనుమంతురాయనిపల్లి, ఓబులాపురం గ్రామాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసులు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్