ధర్మవరంలో మద్యం బార్లకు లాటరీ ప్రక్రియ

ధర్మవరంలోని రెండు మద్యం బార్ల కేటాయింపునకు సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ప్రొహిబిషన్ అధికారుల ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియ జరిగింది. మొత్తం నాలుగు దరఖాస్తులు రాగా, అందరూ హాజరయ్యారు. ఈ లాటరీలో డోలా రాజారెడ్డిని విజేతగా, లక్ష్మీనారాయణను రిజర్వ్ దరఖాస్తుదారుడిగా ఎంపిక చేశారు. అధికారులు ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్