విజయనగరంలో నేషనల్ లెవెల్ మానిటర్స్ కమిటీ బృందం పర్యటన

కేంద్ర పథకాల అమలు పరిస్థితిని పరిశీలించేందుకు నేషనల్ లెవెల్ మానిటర్స్ కమిటీ బృందం శుక్రవారం విజయనగరం జిల్లాకు వచ్చింది. సునీల్ బంట, నాతు సింగ్ నేతృత్వంలో బృందం బాడంగి, బొబ్బిలి, విజయనగరం మండలాల్లో పర్యటించి లబ్ధిదారులతో మాట్లాడనుంది. ఈ సందర్భంగా కలెక్టర్ అంబేడ్కర్ పర్యటన వివరాలను వెల్లడించారు. అధికారులంతా సహకరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్