నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 14వ తేదీ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించనున్నట్లు ఆర్డీవో దాసిరాజు ఆదివారం తెలిపారు. డివిజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. అలాగే ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు ఉదయం 10:30 నుంచి ఫిర్యాదులు, దరఖాస్తులు ఇవ్వవచ్చు.