అవినీతికి పాల్పడ్డ 52 మంది పోలీసులు సస్పెండ్

పంజాబ్‌లో భగవంత్‌మాన్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్నవారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో 52 మంది పోలీసులపై వేటు పడింది. అంతేకాదు.. జిల్లా కమిషనర్‌ను కూడా పంజాబ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. లంచాలు తీసుకునే, దురుసుగా ప్రవర్తించే పోలీసులకు వ్యతిరేకంగా భగవంత్‌మాన్ జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు.

సంబంధిత పోస్ట్