రాజస్థాన్లో లో తెలంగాణ వాసి మృతి చెందారు. రాజస్థాన్లో బాత్రూమ్లో జారిపడి జవాన్ చాడ శివారెడ్డి(28) మరణించారు. మృతుడి స్వస్థలం సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావుపల్లిగా గుర్తించారు.
గంజాయి బ్యాచ్ హల్ చల్.. రాడ్లతో దాడి