కాసేపట్లో హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నుమాయిష్ ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి నుమాయిష్ను ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 15 వరకు ఎగ్జిబిషన్ కొనసాగనుంది.
గంజాయి బ్యాచ్ హల్ చల్.. రాడ్లతో దాడి