తిరుమలలో వరుస ఘటనలపై కేంద్రం సీరియస్

AP: టీటీడీ చరిత్రలో మొదటి సారి కేంద్రం జోక్యం చేసుకుంది. తిరుమలలో వరుస ఘటనలపై కేంద్రం సీరియస్ అయింది. తిరుపతి తొక్కిసలాట, లడ్డూ కౌంటర్‌లో అగ్ని ప్రమాదంపై కేంద్ర హోం శాఖ నివేదిక కోరింది. క్షేత్రస్థాయి పరిశీలనకు హోం శాఖ అధికారి సంజీవ్ కుమార్ జిందాల్‌ను కేంద్రం పంపనుంది. రేపు, ఎల్లుండి తిరుమలలో సంజీవ్ కుమార్ పర్యటించనున్నారు.

సంబంధిత పోస్ట్