నేడు ‘షీల్డ్‌ 2.0’ ప్రారంభించనున్న సీఎం రేవంత్

తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో గురువారం ‘షీల్డ్‌ 2.0’ కార్యక్రమం జరగనుంది. జాతీయస్థాయి సైబర్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ ‘సైఫర్‌ స్ప్రింట్‌’లో భాగంగా ‘బాధితులకు రక్షణ.. డిజిటల్‌ భవిష్యత్తుకు భద్రత’ అనే నినాదంతో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌ ప్రారంభిస్తారు. రాష్ట్ర సాంకేతిక రక్షణ వ్యవస్థల్ని బలోపేతం చేయడంతోపాటు సైబర్‌ రంగంలో వినూత్న ఆవిష్కరణల్ని ప్రోత్సహించే దిశగా ఈ సదస్సు ఉండనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్