ప్రజాభిప్రాయానికి గిగ్ వర్కర్ల బిల్లు ముసాయిదా: సీఎం

తెలంగాణ ప్రజల అభిప్రాయానికి గిగ్ వర్కర్లకు భద్రత కల్పించడానికి ఉద్దేశించిన బిల్లు ముసాయిదాను అందుబాటులో ఉంచాలని CM రేవంత్ ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని ఈనెల 25 నాటికి తుది ముసాయిదాను రూపొందించాలన్నారు. గిగ్ వర్కర్లు, యూనియన్ల ప్రతినిధులు, ఉన్నతాధికారులతో సచివాలయంలో సమావేశమై చర్చించారు. మేడే రోజున చట్టం అమల్లోకి తెచ్చేలా ఏర్పాట్లు చేయాన్నారు.

సంబంధిత పోస్ట్