చైనాలో సోమవారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. కింగ్ హై ప్రావిన్స్, గన్స్ ప్రావిన్స్లో పెద్ద ఎత్తున ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఇప్పటి వరకు భూకంపం వల్ల 111 మంది చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక కొందరు చైనాలోని ఓ రెస్టారెంట్లో ఉండగా భూకంపం వచ్చింది. భయంతో వారంతా బయటకు పరుగులు తీశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
గంజాయి బ్యాచ్ హల్ చల్.. రాడ్లతో దాడి