బెంగళూరు కసువినహళ్లిలోని సమృద్ది అపార్ట్మెంట్ వద్ద షాకింగ్ ఘటన జరిగింది. డిసెంబర్ 9వ తేదీన మూడేళ్ల బాలిక అర్బినా అపార్ట్మెంట్ ముందు ఆడుకుంటోంది. ఆ సమయంలో కారుడ్రైవర్ వాహనాన్ని చిన్నారిపై నుంచి పోనిచ్చాడు. కారు చక్రాల కింద నలిగి బాలిక తీవ్ర గాయాలపాలైంది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చిన్నారి చనిపోయింది. ప్రమాదానికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.
మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్