తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగుల డీఏ జీవోను విడుదల చేసింది. ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏ 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్