టీయూ కబడ్డీ పోటీల్లో ఎంపికైన విద్యార్థి

కామారెడ్డి జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుంద కు చెందిన సంపంగి సాయికుమార్ బి ఏ ఫైనల్ ఇయర్ విద్యార్థి తెలంగాణ విశ్వవిద్యాలయం కబడ్డీ పోటీల్లో ఎంపిక కావడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్ర ముఖర్జీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అంతర్ కళాశాల పురుషుల కబడ్డీ జట్ల ఎంపికలో తమ విద్యార్థి ఎంపిక కావడం పట్ల అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :