అశ్వాపురం మండలంలో అటవీ శాఖ డీఎఫ్ఓ కృష్ణ గౌడ్ గురువారం కృష్ణసాగర్ బీటును పరిశీలించారు. అటవీ ప్రాంత సంరక్షణ, అక్రమ చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణపై అధికారులకు ఆయన సూచనలు ఇచ్చారు. అడవుల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని, పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు.