తెలంగాణలో భారీగా తహసీల్దార్ల బదిలీలు

TG: ఎన్నికల సమయంలో పరిపాలన దృష్ట్యా మల్టీ జోన్ 1,2 లకు చెందిన తహసీల్దార్లను ప్రభుత్వం ఇతర జిల్లాలకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయా జోన్ల పరిధిలోని కొంతమంది తహసీల్దార్లను తమ పాత స్థానాలకు తిరిగి వెళ్లాలని సీసీఎల్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఖాళీల ఆధారంగా పాత స్థానాలకు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇక మల్టీ జోన్ -1లో 55 మందిని, మల్టీ జోన్‌లో-2లో 44 మంది బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్