అర్జీయూకేటి & వీ-హబ్ మధ్య అవగాహన ఒప్పందంపై విశ్వవిద్యాలయ అధికారులు, వీ-హబ్ ప్రతినిధులు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో సంతకాలు చేశారు. ఈ ఒప్పందం లక్ష్యం గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు వృత్తిపరమైన శిక్షణ, ఇంటర్నన్షిప్ అవకాశాలు కల్పించారు. దీంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, ప్రభుత్వ విద్యా సంస్థలు మరింత బలోపేతం అవుతాయని అర్జీయూకేటి వైస్ ఛాన్సలర్ గోవర్ధన్ అన్నారు.