లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా!

లోక్‌సభ స్పీకర్‌గా BJP ఎంపీ ఓం బిర్లా మరోసారి ఎన్నిక కానున్నారు. అధికార BJP నేతృత్వంలోని ఎన్డీయే ఓం బిర్లాను తమ అభ్యర్థిగా రంగంలోకి దించనుంది. ఏకాభిప్రాయం కోసం ప్రతిపక్షాలతో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, కిరణ్ రిజిజు సంప్రదించనున్నారు. అభ్యర్థిని నిలబెట్టకూడదని విపక్షాలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీతో ఓంబిర్లా మంగళవారం భేటీ అయ్యారు. కాసేపటిలో ఆయన నామినేషన్ సమర్పించే వీలుంది.

సంబంధిత పోస్ట్