పంజాబ్లో పోలీసులు, గ్యాంగ్స్టర్ల మధ్య కాల్పులు పెరిగిపోతున్నాయి. ఆదివారం మోగా జిల్లాలో మరో ఎన్కౌంటర్ జరిగింది. లక్కీ పాటియాల్ గ్యాంగ్లో ముగ్గురు గ్యాంగ్స్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొద్ది రోజులుగా పంజాబ్ పోలీసులు గ్యాంగ్స్టర్లను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు, గ్యాంగ్స్టర్ల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. గత 11 రోజుల్లో 8 ఎన్కౌంటర్లు జరిగాయి.
గంజాయి బ్యాచ్ హల్ చల్.. రాడ్లతో దాడి