జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా జి. సతీష్రెడ్డి నియామకమయ్యారు. ఈయన రెండేళ్లపాటు జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నియామక ఉత్తర్వులు జారీ చేసింది.