రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి 205 అర్జీలను స్వీకరించారు. వాటిని ఆయా శాఖల అధికారులకు అందజేసి, పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఈ కార్యక్రమం జరిగింది.