తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీగా గనుల శాఖ విశ్రాంత డైరెక్టర్ సుశీల్ కుమార్ నియామకమయ్యారు. రెండేళ్ల పాటు సుశీల్ కుమార్ ఎండీగా కొనసాగనున్నారు. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.