మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రిలో జరిగిన ఘటనపై మంత్రి దామోదర్ రాజనర్సింహ విచారణకు ఆదేశించారు. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ముగ్గురు సీనియర్ ప్రొఫెసర్లతో ఒక కమిటీని నియమించారు. గురువారం బతికి ఉన్న వ్యక్తిని మార్చురీకి తరలించిన ఘటనపై ఈ విచారణ జరుగుతోంది.