ములుగు జిల్లా మేడారంలో మల్టీ జోన్ ఐజి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం పర్యటించి, జరుగుతున్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జాతర నిర్వహణపై పోలీస్ అధికారులతో సమీక్షించి, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచనలు చేశారు.