టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడిగా గాజే వేణుగోపాల్ నియాకం

టీఎన్జీవోస్ యూనియన్ వరంగల్ జిల్లా అత్యవసర కార్యవర్గ సమావేశం సోమవారం టీయన్జీ ఓస్ భవన్ లో జరిగింది. జిల్లా అధ్యక్షులు గజ్జల రామ్ కిషన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న రామ్ కిషన్ స్థానంలో, ప్రస్తుతం జిల్లా కార్యదర్శిగా ఉన్న గాజే వేణుగోపాల్ ను జిల్లా అధ్యక్షులుగా, పాలకుర్తి సదానందాన్ని కార్యదర్శిగా, కిరణ్ కుమార్ ను కోశాధికారిగా నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఎన్జీవోస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్