జనగణన ఎందుకు అవసరం అంటే?

జనగణన ప్రక్రియ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే జనాభా డేటా ఆధారంగా ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, రవాణా, ఉపాధి వంటి పథకాలను రూపొందించవచ్చు. రాష్ట్రాలు, జిల్లాల మధ్య నిధులు, సౌకర్యాలను సమానంగా పంచడానికి జనగణన సహాయపడుతుంది. వెనుకబడిన ప్రాంతాలు, సమాజాలను గుర్తించి వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవచ్చు. ఇది సమాజ సంక్షేమం, సమానత్వం కోసం కీలకమైన ప్రక్రియ.

సంబంధిత పోస్ట్