బైక్‌ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి

80చూసినవారు
బైక్‌ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులు సత్యనారాయణ (43), విశాల్ (15)గా గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.