దేవతామూర్తులకు పట్టు వస్త్రాలు సమర్పన

66చూసినవారు
దేవతామూర్తులకు పట్టు వస్త్రాలు సమర్పన
చోడవరం శివాలయం వద్ద జరుగుతున్న లక్ష్మి గణపతి నక్షత్ర నవగ్రహ పూర్వక పంచాయతన సాహిత చండి శ్రీ రుద్ర మహా యాగం కార్యక్రమంలో భాగంగా దేవతామూర్తులకు పద్మశాలి కుటుంబ సభ్యులు భక్తి పూర్వకముగా పట్టు వస్త్రములు సమర్పించారు. స్థానిక ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ ఎస్ రాజు ఆధ్వర్యంలో పద్మశాలి సంక్షేమ సంఘ భవనం నుండి శివాలయం వరకు సోభాయాత్రగా వెళ్లి సమర్పించారు.

సంబంధిత పోస్ట్