464 మార్కులతో సత్తా చాటిన ధర్మవరం విద్యార్థి

72చూసినవారు
464 మార్కులతో సత్తా చాటిన ధర్మవరం విద్యార్థి
ధర్మవరం పట్టణం శివానగర్లో నివాసం ఉంటున్న చేనేత కార్మికుడు మునీంద్ర, మేఘన దంపతుల కుమార్తె సుప్రియ బుధవారం సాయంత్రం విడుదల అయినా ఇంటర్ ఇంప్రూవ్మెంట్ ఫలితాల్లో 464 మార్కులతో ప్రతిభ కనబరిచింది. పట్టణంలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోన్న సుప్రియ అద్భుత ప్రతిభ చాటడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. సుప్రియ మాట్లాడుతూ. భవిషత్తులో ఉత్తమ చార్టెడ్ అకౌంటెంట్ గా ప్రజలకు సేవలు అందిస్తానన్నారు.

ట్యాగ్స్ :