Apr 20, 2024, 16:04 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి
ఎన్ఎస్ఎస్ శిబిరంలో 6వ రోజు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహనా
Apr 20, 2024, 16:04 IST
బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల(A) బిచ్కుంద (ఎన్ఎస్ఎస్) జాతీయ సేవ పథకం యూనిట్ 1, యూనిట్ 2 ఆధ్వర్యంలో డిగ్రీ ద్వితీయ తృతీయ సంవత్సర విద్యార్థులు పుల్కల్ , పెద్ద దేవాడ గ్రామాలో ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించి, వ్యర్థాలను సేకరించి వాటి వల్ల కలిగే అనర్థాలను గ్రామ ప్రజలకు అవగహన కల్పించారు.