AP: ఒకే కుటుంబం నుంచి నలుగురు పోటీ

216481చూసినవారు
AP: ఒకే కుటుంబం నుంచి నలుగురు పోటీ
విజయనగరం జిల్లాలోని వైసీపీ ముఖ్య నేతల్లో మంత్రి బొత్స సత్యనారాయణ ఒకరు. ఈసారి ఆయన కుటుంబం నుంచి వైసీపీ తరపున నలుగురు బరిలోకి దిగుతున్నారు. బొత్స చీపురుపల్లిలో పోటీ చేస్తుండగా, ఆయన తమ్ముడు అప్పలనర్సయ్య గజపతినగరం, బొత్స దగ్గరి బంధువు బడుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల, విశాఖ MP సీటులో బొత్స సతీమణి ఝాన్సీలక్ష్మి బరిలో ఉన్నారు.