

టీడీపీ జెండా పీకేస్తాం అన్నారు.. అడ్రస్ లేకుండా పోయారు: లోకేష్(వీడియో)
AP: మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో జరుగుతున్న టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో మంత్రి లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "తెలుగు దేశం జెండా పీకేస్తాం అని ఎంతో మంది వచ్చారు. అలాంటి వారు అడ్రస్ లేకుండా పోయారు. అది మన అందరం చూస్తున్నాం" అని లోకేష్ వైసీపీపై పరోక్షంగా సైటర్లు వేశారు.