రామ సముద్రంలో ఎనిమిది మంది పేకాట రాయుళ్లు అరెస్టు

79చూసినవారు
రామ సముద్రంలో ఎనిమిది మంది పేకాట రాయుళ్లు అరెస్టు
పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు రామసముద్రం ఎస్సై వెంకటసుబ్బయ్య సోమవారం తెలిపారు. ఆర్ కమతంపల్లి రాగిమాను రచ్చ వద్ద పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పేకాట స్థావరంపై దాడి చేసి 8 మంది జూదరులను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. వారి వద్ద నుండి రూ. 8, 450 స్వాధీనం చేసుకొని ఏపీ గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు.
Job Suitcase

Jobs near you