స్పందించిన డిప్యూటీ సీఎం

70చూసినవారు
స్పందించిన డిప్యూటీ సీఎం
పుంగనూరు నియోజకవర్గంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఈ ఏనుగులు దేవళం పేట, అయ్యావాండ్లపల్లె, ఎర్రపాపిరెడ్డి పల్లెలో పంటలను నాశనం చేశాయి. రైతు చిన్న రాజారెడ్డి ఏనుగులను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు, దారుణంగా దాడి చేసి చంపేశాయి. ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అవేదన వ్యక్తం చేసి, మృతుడి కుటుంబానికి నష్టపరిహారం అందించేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు.
Job Suitcase

Jobs near you