నూక తోటి రాజేష్ ని కలిసిన నాయకులు
సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూక తోటి రాజేష్ ను శనివారం నాగలాపురం మండలం వైఎస్ఆర్సిపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేయ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.