మంత్రి సురేష్ సతీమణిపై ఈసీకి ఫిర్యాదు

62చూసినవారు
మంత్రి సురేష్ సతీమణిపై ఈసీకి ఫిర్యాదు
మంత్రి ఆదిమూలపు సురేష్ సతీమణి విజయలక్ష్మిపై టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఐఆర్ఎస్ ఆఫీసర్ అయిన విజయలక్ష్మి వైసీపీ అభ్యర్థుల తరఫున నామినేషన్ వేయించడం, దగ్గరుండి అన్నీ పర్యవేక్షించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నెల 19న విజయలక్ష్మి తన భర్త ఆదిమూలపు సురేష్ తరఫున వైసీపీ నాయకులతో నామినేషన్ వేయించారని, ఇది అధికార దుర్వినియోగమేనని ఆరోపించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you