నూజివీడు మండలంలో పశు వైద్యాధికారిని నియమించాలి

66చూసినవారు
నూజివీడు మండలంలో పశు వైద్యాధికారిని నియమించాలి
పాడి పశువుల ఆరోగ్య పరిరక్షణకు నూజివీడు పశువుల ఆసుపత్రిలో డాక్టర్ ను నియమించాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ ను ఆదేశించారు. నూజివీడు మండలం పల్లెర్లమూడిలో ఆదివారం సాయంత్రం పలు కార్యక్రమాలలో మంత్రి పాల్గొన్నారు. గ్రామ ప్రజలు తమ మండలంలో పశు సంపద ఎక్కువగా ఉందని, పశువులకు లుంభే స్కిన్ ఎలర్జీ వచ్చి ఆవులు చనిపోతున్నాయనిన్నారు.
Job Suitcase

Jobs near you