రేపు నూజివీడుకు మంత్రి సారథి రాక

73చూసినవారు
రేపు నూజివీడుకు మంత్రి సారథి రాక
నూజివీడు నియోజకవర్గం లో బుధవారం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు స్థానిక టిడిపి పార్టీ కార్యాలయంలో గాంధీజీ జయంతి కార్యక్రమంలో మంత్రి హాజరుకానున్నారు. చిన్న, పెద్ద గాంధీ బొమ్మ సెంటర్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. జంగం గూడెం వృద్ధాశ్రమం నూజివీడు రోటరీ క్లబ్ లో ఉపాధ్యాయుల సన్మాన సభలో హాజరవుతారు. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మంత్రి హాజరుకానున్నారు.

సంబంధిత పోస్ట్