14 రాష్ట్రాలకు నిధులు విడుదల చేసిన కేంద్రం

75చూసినవారు
14 రాష్ట్రాలకు నిధులు విడుదల చేసిన కేంద్రం
దేశ వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్రం మంగళవారం రూ.5,858.60 కోట్లు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ వాటాలో భాగంగా ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నుంచి 14 రాష్ట్రాలకు ఈ మేరకు హోంశాఖ నిధులు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,036 కోట్లు, తెలంగాణకు రూ.416.80 కోట్లు మంజూరు చేసింది. అత్యధికంగా మహారాష్ట్రకు 1,492 కోట్ల వరద సాయం ప్రకటించింది.

సంబంధిత పోస్ట్