నిడమర్రు: చర్చి వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

61చూసినవారు
నిడమర్రు: చర్చి వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
నిడమర్రు గ్రామంలో సీబీసీఎన్సీ చర్చ్ ప్రతిష్ట 25వ వార్షికోత్సవం సందర్బంగా చర్చ్ నందు నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రార్ధన కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు గురువారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేని ఫాస్టర్స్, నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. అనంతరం స్థానిక నేతలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్