ఈ నెల 25న వరద బాధితులకు సాయం

55చూసినవారు
ఈ నెల 25న వరద బాధితులకు సాయం
ఏపీలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు ఈ నెల 25న పరిహారం అందజేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వరదలకు ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన వారికి రూ.25 వేలు, మొదటి, ఆపై అంతస్తు మునిగిన వారికి రూ.10 వేలు నేరుగా అకౌంట్లలో జమ చేయనున్నారు. నష్టపోయిన వ్యాపారులు, వాహనాలు దెబ్బతిన్న వారికి, పంటలు నష్టపోయిన వారికి కూడా బుధవారం రోజునే అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.

సంబంధిత పోస్ట్