బాలుడి కోసం యంత్రాంగాన్ని పరుగులు పెట్టించిన సీఎం

74చూసినవారు
బాలుడి కోసం యంత్రాంగాన్ని పరుగులు పెట్టించిన సీఎం
సీఎం చంద్రబాబు తన గొప్ప మనసు చాటుకున్నారు. ఓ చిన్నారి కోసం అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. టైఫాయిడ్ బాధిత బాలుడి కోసం.. వైద్యబృందాన్ని ఇంటికే పంపించారు. అనంతరం కార్పొరేట్‌ ఆసుపత్రిలో చికిత్సకు వెంటనే ఎల్‌వోసీ ఇచ్చారు. విజయవాడలోని పాతరాజేశ్వరిపేటలో 3 ఏళ్ల బాలుడు అనారోగ్యానికి గురయ్యాడు. 11 రోజుల చికిత్స అనంతరం కోలుకున్నాడు.

సంబంధిత పోస్ట్